Thursday, October 12, 2006

జాన్ కవి వివరాలు!


జాను కవి గారు 2-1-1927 లో జన్మించారు. మల్లవరపు దావీదు,శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు.ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి వీరి జన్మ స్థలం! వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావు లు మంచి కవులు.ఒక మనవడు మంచి చిత్రకారుడు.జాను కవి గారు ది:12-08-2006 న మరణించారు.

0 Comments:

Post a Comment

<< Home